Major League Cricket: మేజర్ లీగ్ క్రికెట్ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు టార్గెట్గా అనుకున్నారు. కాగా, ఇప్పటికే 44 మిలియన్డాలర్లు ఏర్పాటు చేశారు. మరో 12 నెలల్లో మిగిలిన 76 మిలియన్లను సమకూర్చుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
Indian-origin CEOs: ఉరుకులు, పరుగులతో సాగుతున్న ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీ ఆధారంగానే నడుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి టెక్ సామ్రాజ్యాన్ని భారతీయులు ఏలుతున్నారు.
Happy Birthday Satya Ndella: ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టతను పెంచిన వ్యక్తుల్లో ఒకరు సత్య నాదెళ్ల. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఉన్న సత్య నాదెళ్ల గత కొన్నేళ్లుగా ఆ సంస్థకు సీఈఓగా..
Windows 11: మైక్రోసాఫ్ట్ మళ్ళీ తన కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టం విడుదల చేయబోతోంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తిచేసింది మైక్రోసాఫ్ట్.
Satya Nadella: తెలుగుతేజం సత్య నాదేళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు..
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నా�