తెలుగు వార్తలు » Satya Nadella
ఆరోగ్యం, ప్రభుత్వం, విద్య, సేవా, తయారీ రంగాల్లో టెక్నాలజీ సాయంతో కొత్త మార్పులు తీసుకురావచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నా�
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చివరకు తప్పుకున్నారు. 1976 మార్చి 13 న తన సంస్థ పబ్లిక్ కంపెనీ అయినప్పటి నుంచీ (అప్పట్లో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే) డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతూ వచ్చారు.
ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 జాబితాలో భారత సంతతికి చెందిన.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెల్ల అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో మాస్టర్ కార్డ్ సిఇఓ అజయ్ బంగా మరియు అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. ఈ ఏడాదికిగాను 20 మందితో విడుదలైన తాజా జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు లభించింది. సాహసోపేత �
తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి.. ఆ సంస్థ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది. అందుకు తగ్గట్టుగానే సత్య నాదెళ్లకు భారీగా ఇంక్రిమెంట్ లభించింది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం… ఆయనకు కనీవినీ ఎరగని రీత
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే కుమారుడైన సత్య నాదెళ్ల రాక కోసం.. ఆయన మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ దవాఖా
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే ‘జియో’తో హాల్ చల్ చేస్తుండగా, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా ప్రముఖ, నంబర్ వన్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్తో జత కట్టింది. భారత డిజిటల్ రూపును దేదీప్యమానంగా వెలిగించేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డ�