తెలుగు వార్తలు » Sattenapalli
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందరు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీ..
పిల్లల ముందే కొంతమంది తల్లిదండ్రులు విచక్షణ మరిచి ఘర్షణకు దిగుతారు. విపరీతంగా కొట్టుకుంటారు. వీరి గొడవల్ని కళ్లారా చూస్తూ పసిమనసులు ఎలా రోధిస్తాయో, ఎంతగా భయపడతాయో మాత్రం వీరికి అర్ధం కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ,నిందించుకుంటూ పిల్లలకు వేదన మిగుల్చుతుంటారు. ఇలా రోజు ఘర్షణ పడి విడిపోయిన తల్లిదండ్రులను చూసి తీ
ఎన్నికల ఫలితాలకు ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ మహిళా నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. వైసీపీ మహిళా నేతలు డ్యాన్స్లు వేస్తూ హంగామా చేశారు. దీంతో.. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సత్తెనపల్లి నుం�
విజయవాడ: గుంటూరు జిల్లా నరసారావు పేట లోక్సభ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అలకబూనారు. పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. తనకంటే సమర్దులు ఉన్నారని టీడీపీ భావిస్తే అందుకు తాను సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు మంత్రి నారా లోకేశ
అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. టిక్కెట్ ఆశించేవాళ్లు, నిరాశకు గురైన వాళ్లు నిరసనలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ కోడెల నియోజకవర్గం కావడంతో సహజంగానే దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంంది. కోడెల వ�