తెలుగు వార్తలు » Satara
విహారయాత్రకు బయలుదేరిన వారిని తీవ్ర విషాదం నింపింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.
ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పలు ప్రాంతాలపై పగబట్టినట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు..
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ (పీపీఈకిట్లు) కిట్లు ధరించిన దొంగలు ఓ జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 780 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ తాలూకు..
మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పండిస్తున్న టొమాటోలకు అంతు తెలియని వైరస్ సోకుతోంది. దీంతో ముఖ్యంగా నాసిక్, అహ్మద్ నగర్, సతారా, పూణే జిల్లాల్లో టొమాటో పంట వేసిన రైతులు లబోదిబోమంటున్నారు