తెలుగు వార్తలు » sastripuram
శాస్త్రిపురంలో పరిశ్రమల మూసివేతకు జారీ చేసిన నోటీసులు జీహెచ్ఎంసీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ నోటీసుల్లో స్పష్టమైన కారణాలు చూపలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో తమ నోటీసులను ఉపసంహరించుకున్నట్టు హై కోర్టుకు నివేదించారు జీహెచ్ఎంసీ అధికారులు.