తెలుగు వార్తలు » Sarvana Bhavan
చెన్నై: తమిళనాడులోని ప్రముఖ హోటల్ శరవణ భవన్ పై ఓ వ్యక్తి దావా వేశాడు. తనకు చెడిపోయిన ఆహారాన్ని వడ్డించనందుకు గానూ 90 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరగ్గా.. తీర్పు సదరు వ్యక్తి అనుకూలంగా వచ్చింది. దీనితో అతడు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగా లక్షా పదివేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అసలు వి�
శరవణ భవన్ ఉద్యోగిని భర్త హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష పడ్డ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమించడంతో గురువారం గుండెపోటుతో మరణించారు. ప్రిన్స్ శాంతకుమార్ అన
చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో రాజగోపాల్ విచారణ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన జులై 8వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం స్టాన్లీ ఆసుపత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిం�