తెలుగు వార్తలు » sarvadarshanam
తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. ప్రస్తుతం 3వేలు టోకెన్లను జారీ చేస్తుండగా నేటి నుంచి 7 వేల టోకెన్లు జారీ చెయ్యనుంది. సర్వదర్శనం టోకెన్లను మొన్న మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడానికి టీటీడీ భావించింది. అయితే, శ్రీవారి దర్శనానికి అన�
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తెల్లవారు జామునుంచి భక్తులు పడిగాపులు కాస్తూ పడుతోన్న అష్టకష్టాలను టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేసిన నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఈ విషయమై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సర్వదర్శనం టికెట్లు ఎక్కువగా ఇవ్వలేమన్న ఆయన, కొవిడ్ నిబంధనల ప్రకారం 3 వే�
తిరుమల తిరుపతి శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశుడు సర్వదర్శనానికి భక్తులు 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 15 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్ల భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. సోమవారం స్వామివారిని 75,418 మంది భక్తులు దర్శించుకున్నారు.