తెలుగు వార్తలు » SARS-CoV-2
కోవిడ్ 19 కి మూలమైన సార్స్ -కొవ్-2 ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సీ ఎం ఆర్) ని ట్రాక్ చేసి విజయవంతంగా ఐసొలేట్ చేయగలిగింది.
బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ భయం అన్ని దేశాలనూ వణికిస్తోంది. దీనిపై ఆందోళన అనవసరమని అమెరికాలోని కొందరు నిపుణులు, ఇతర శాస్త్రజ్ఞులు చెబుతున్నా ఈ భయం మాత్రం పలు దేశాలను..
అల్ట్రా వయెలెట్ కిరణాలతో కరోనా వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. అయితే ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయెలెట్ కిరణాలతో కూడా వైరస్ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్లోని టెల్...
ఈ కరోనా వైరస్ సీజన్ లో సార్స్-కొవ్-2 వైరస్ జీన్ పై కేరళలో నిర్వహించిన పరిశోధనలు ఆశాజనకమైన ఫలితాలనేమీ ఇవ్వలేదు. కొంతమంది కరోనా రోగుల శాంపిల్స్ నుంచి ఐసొలేట్ చేసిన ఈ వైరస్ ద్వారా కొత్త విషయాలేవీ తెలియలేదని రీసెర్చర్లు వెల్లడించారు.
Images of Novel Coronavirus : కరోనా.. కోవిడ్-19 ఇలా ఉంటుందని పెయింటింగ్ చిత్రాలు చూశాం. అయితే ఇప్పుడు సైంటిస్టులు వాటి ఫోటోలను విడుదల చేశారు. ఇదిగో కరోనా మహమ్మారి ఇలా ఉంటుంది అని ఓ మైక్రోస్కోపిక్ చిత్రాలను విడుదల చేశారు పరిశోధకులు. గతంలో మనం చూసినవాటికి భిన్నంగా ఉండే మరో కొత్త కరోనా ఫోటోలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ విడుదల �
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శరీరంలో కరోనా వైరస్ ఉనికిని
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరక్కాయ, టీ నుంచి తీసిన పదార్థాలకు (గుజ్జు) కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే గుణం
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు వివిధ దేశాల్లో పరిశోధనలు చివరి దశకు చేరుకొన్నాయి. మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా �
కరోనా వైరస్ మానవ పేగులపైనా ఇన్ఫెక్షన్ చూపిస్తుందని రుజువు చేశారు నెదర్లాండ్కి చెందిన పలువురి శాస్త్రవేత్తలు. పేగుల్లోని కణాల్లో ఈ వైరస్ వృద్ధి చెందుతుందని గుర్తించారు. కరోనా వైరస్ రోగుల్లో డయేరియా వంటి జీర్ణాశయ..
కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల