శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తూ.. సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కోర్టు
పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం నుంచి షాక్ ఎదురైంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొటున్న కోల్కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్కుమార్పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. ఆయనను విచారించేందుకు న్యాయస్థానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా �
దిల్లీ: శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ వేసిన పిటిషన్ విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ కేసుపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సం�
శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేసింది. కేసులో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లేదని తెల్చి చెప్పింది. వివాదస్పద కోల్కత్తా పోలీసు కమిషనర్ రాజీవ్కుమార్, టీఎంసీ మాజీ ఎం�