Maharashtra Political Crisis: మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు సూరత్లో క్యాంప్ పెట్టారు. లీ మెరిడియన్ ఫైవ్స్టార్ హోటళ్లో శివసేన రెబల్ క్యాంప్ నడుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం మారిపోతున్నాయి.
ముంబైలోని మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠన ప్రకటన తర్వాత వివాదంలోకి వచ్చిన అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై ఫిర్యాదు చేశారు.
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబైలో భారతీయ జనతా పార్టీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం వెల్లడించారు.
మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డ (భార్య సోదరుడు) శ్రీధర్ మాధవ్ పాతంకర్ కంపెనీకి చెందిన రూ.6.45 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం జప్తు చేసింది.
Shivsena MP Sanjay Raut on AIMIM: శివసేన ఎంపీ సంజయ్రౌత్ ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాధి కూటమిలోకి ఎంఐఎంను తీసుకునే ప్రస్తకే లేదంటూ స్పష్టం చేశారు. మహరాష్ట్రలో అధికార కూటమి
Sanjay Raut: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(assembly elections) ఫలితాలు వచ్చాయి. పంజాబ్ (Punjab) మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసింది. ముఖ్యంగా దేశ ప్రజల అందరి చూపు ఉత్తరప్రదేశ్
ED Raids in Mumbai: ముంబైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జాతీయ భద్రతతో ముడిపడి ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు సహకరించాల్సిన అవసరం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.