TRS protest Paddy procurement: హక్కుల కోసం రైతులు పోరాడుతూనే ఉంటారని రైతు నేత రాకేష్ టికాయత్ పేర్కొ్న్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ.. అబద్దం చెబుతోందంటూ మండిపడ్డారు.
Sathupally MLA Sandra Venkata Veeraiah: ధాన్యం సేకరణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్
సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరై తిరిగివస్తోన్న వేళ ఆయన ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఎదరుగా వస్తోన్న కారును గుర్తించని సండ్ర కారు డ్రైవర్ దానిని తప్పించబోయాడు. అ�
చాలా కాలం పాటు ఒకే పార్టీలో కొనసాగి ఇప్పుడు పార్టీ మారిన నేతలు అంత త్వరగా పద్ధతి మార్చుకోవడం కుదరదు. పాత పార్టీ నినాదాలు నరనరాన జీర్ణించుకుపోవడంతో కొత్తపార్టీలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం టీడీపీ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రిత�
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో సండ్ర టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆయన తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దు అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర…ఇంతవరక�