దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఓటమి దిశగా పయనిస్తుండంపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తనదైన విశ్లేషణ చేశారు. దుబ్బాక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సొంత మండలాలని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కి చాలా టఫ్ నియోజక వర్గం ఇదని అన్నారు. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని, అయితే, తమ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వస్తాయని అనుకోలేదన�
ఒకే ఒక కుర్సీ. ఆ సీటు కోసం అర డజన్ మంది రేసులో ఉన్నారు. హైదరాబాద్ టు ఢిల్లీ పరుగులు పెడుతున్నారు. కానీ ఆ రేసులో విన్ అయ్యేది ఎవరో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆరుగురు మాత్రం పరుగు ఆపడం లేదు. కానీ సందట్లో సడేమియా లాగా ఓ ఇద్దరు మాత్రం రేసులో ఏం చేయాలో ప్లాన్ వేశారట. పాజిటివ్గా ముందుకు వెళ్లే ఎత్తుగడ వేశారట. ఇంతకీ ఆ ఇద్�
అజాద్ వచ్చారు.. ఆశావహుల ఆశలపై నీళ్ళు చల్లారు.. కుంతియా వచ్చారు… కుతూహలంగా వున్న వారి ప్రయత్నాలకు బ్రేకేసేశారు. ఇంతకీ ఏంటీ మేటర్ అనుకుంటున్నారా ? నిజమే.. వరుస ఓటముల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఖాయమనుకున్నారంతా. ఇటీవల సొంత నియోజకవర్గం హుజూర్నగర్ను కూడా కాపాడుకోలేకపోయిన ఉత్తమ్ కుమార్కు ఉద్వాసన ఖా
చిత్తూరు జిల్లా వళ్లియప్పనగర్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సంతప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఇంట్లో వాళ్లు వివాహం చేయలేదని సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. తాను ఇష్టపడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేకపోతే దూకేస్తానంటూ కాసేపు హడావుడి చేశాడు. కాసేపు ఇతడు చేసిన హంగామాతో ట్రాఫిక్ జామ్ అయింది. సెల్ టవర్ చుట్టూ వాహనాలు నిలిచిప�