యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ సామజ్వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి.
ప్రతాప్గఢ్ జిల్లాలోని రాణిగంజ్ (Raniganj) నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనులను సమాజ్వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ (RK Verma) గురువారం పరిశీలించారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
మామ, మేనల్లుడు మధ్య సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. సమాజ్ వాదీ పార్టీ పూర్తిగా అఖిలేష్ యాదవ్ వెంటే ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న సమాజ్ వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎస్పీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్ పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మళ్లీ బుల్డోజర్లకు పని చెప్పారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో ఎన్నికల్లో ఎస్పీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మళ్లీ గొడవకు దారితీసింది. మంగళవారం లక్నోలో జరిగిన ఎస్పీ, దాని మిత్రపక్షాల సమావేశానికి శివపాల్ గైర్హాజరయ్యారు.
UP Opposition Leader: సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీ శాసనసభపక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎస్పీ
UP Election 2022: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఒక్క పంజాబ్ మినహా.. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో విజయం సాధించింది.