Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ సినిమా సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తేజ్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు. కొద్ది నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలియగానే మెగా అభిమానులంతా ఆందోళన చెందారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. కొద్దీ రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా..
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఉపకమింగ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుసగా ఫ్లాపులతో శాతమైనా ఈ యంగ్ హీరో తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రలహరి..