ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఏడువేల మందికి పైగా ప్రాణాలుకోల్పోగా.. దాదాపు రెండు లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మనదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందస్తు
చాలా రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాధినేని యామిని శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో కడప జిల్లాలో యామిని కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పౌరసత్వ చట్ట సవరణపై నికార్సయిన కామెంట్ చేశారు. దేశంలోకి విచ్చలవిడిగా చొచ్చుకు వచ్చి ఇక్కడ అక్రమంగా స్
గురువారం నాడు టిడిపికి రాజీనామా చేసిన సాధినేని యామిని శర్మ తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం విజయవాడకు వస్తున్న బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకుంటున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే.. ఈ సందర్భంగా యామిని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత అయిదేళ్ళుగా టిడ�
తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని. తన పదునైన మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఆమె అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీపై మాటలు సంధించారు. ఆమె గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నికి చెక్ పెడుతూ ఆమె టీవీ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇం�
అమరావతి: మోహన్బాబాపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే అర్హత మోహన్బాబుకు లేదన్నారు. ముందు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, మోహన్బాబు సినిమా డైలాగులు వినే ఓపిక ఎవ్వరికీ లేదని యామిని అన్నారు. అందరికీ మంచి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని గాడి
విజయవాడ: వైసీపీని ఆడవాళ్లు తరిమి కొడతారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. మహళా దినోత్సవం రోజున ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ జగన్ మహిళా ద్రోహి, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెబుతారు. జగన్ కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని సాధినేని యామిని అన్నారు. మడమ తిప�
విజయవాడ: పలువురు తనకు అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరుపున ఆమె పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగం కార్యద�