AP Rythu Bharosa: రైతులకు పెట్టుబడి సాయంగా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నిధులను విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో..
రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. రైతుభరోసా- పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేశారు.
Rythu Bharosa: నేడు వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
Rythu Bharosa Third phase : కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించారన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత..
ys jagan released rythu bharosa installment: కరోనా కష్టాల మధ్య రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ
ఖరీప్ పంటకాలానికి ముందుగానే రైతన్నలు ఆర్థిక చేయూత ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కాగా జగన్ సర్కార్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం’...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీతో పాటు.. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను విడుదల....
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ఏఓ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో రుణాల నియమ నిబంధనలపై డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు
ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో.. రైతు భరోసా పథకం కింద నిధులను నేటి నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బు జమ..