దసరా పండుగ సీజన్ వస్తోంది. ఇక రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో మరింత జాగ్రత్తలు అవసరం. అందుకే ఇండియన్ రైల్వేస్ మరిన్ని కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతోంది.
ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ్ టౌన్ లో ఆ రాత్రి ఏం జరిగింది ? మరేం లేదు.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నింపాదిగా వెళ్తున్నాయి కొన్ని పశువులు.. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో.. ఓ చిరుత అక్కడ ప్రత్యక్షమైంది. అంతే.. దాన్ని..
కరోనా లాక్డౌన్తో నిలిచిపోయిన ప్రజా రవాణ వ్యవస్థను పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే జిల్లా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. హైదరాబాద్ సిటీ సర్వీసులను రోడ్డెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 31తో నాలుగో విడత లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జ�
శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపో�
స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ వరల్డ్ ఫేమస్. మదగజాల్లా ఉన్న బుల్స్ తో ఫైటర్లు చేసే ‘ యుధ్ధాలను ‘ చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. భీకరమైన ఆ ఫైట్స్ లో ఒక్కోసారి ఫైటర్లు తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. తాజాగా అక్కడి కెపారోసో అనే పట్టణంలో జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. కళ్ళు తిప్పలేం