ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో 202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి సభ
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాత్రి పూట చివరి సర్వీస్ను కొనసాగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి సర్వీస్ను రాత్రి 11 గంటలకు బయలుదేరి గం.11.50ని.లకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని మైట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉదయం సర్వీసులు ఇదివరకు 6గంటల నుంచి ప్రారంభం కానుండగా..
ఆర్టీసీ సమ్మె గులాబీ పార్టీకి ప్లస్సా? మైనసా? ఈ ప్రశ్న ఇప్పుడు గులాబీ దళాన్ని కుదిపేస్తోంది. 49 వేల మంది కార్మికులు 52 రోజులుగా చేసిన సమ్మె టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్లో ఇబ్బందిగా మారుతుందని, కార్మిక వర్గాల్లో కేసీఆర్ చరిష్మాకు ఓ మచ్చలా మారుతుందని కొంతమంది అంటుంటే….49 వేల మంది ముఖ్యం కాదు. నాలుగు కోట్ల ప్రజలు కోరుకు�
తెలంగాణా గవర్నర్గా తమిళిసై వచ్చి దాదాపు రెండున్నర నెలలు కావస్తోంది. అంతకు ముందున్న గవర్నర్ను తరచూ కలుస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తమిళిసై వచ్చిన తర్వాత రాజ్భవన్ వైపు పెద్దగా వచ్చింది లేదు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్కు వచ్చిన కెసీఆర్.. ఆ తర్వాత గవర్నర్ను మర్యాద పూర్వకంగా కూడా �
ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 40 రోజులు దాటింది. ఆయన పాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఆర్టీసీ సమ్మెకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న అందరిని వెంటాడుతోంది. �
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్నేమ్స్ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా వున్నవారితోపాటు ఆ తర్వాత సంబంధిత వార్తలు వినేవారు, చదివే వారు కూడా మనసారా నవ్వుకునే ఛాన్స్ దక్కుతుంది. ఇ�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమస్యకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే అన్న చందంగా ఉన్నారు. ఎవరూ మెట్టు దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్య హైకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే వేసిన చందంలా.
తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో పడ్డాయా? ఈ ప్రశ్న…తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించిన కొందరు నేతలు ఈ ప్రశ్నను సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్లో ప్రతిపక్షాలు పడ్డాయనేది వీరి డౌట్. దానికి చూపించే ఉదాహరణ ఆర్టీసీ సమ్మె. రెండోసారి టీఆర్ఎస్ పా�
1.ఎమ్మెల్యే ఆళ్ల ఆఫీసులో చోరీ..భారీగా సొమ్ము స్వాహా దొంగలు తమ చేతివాటం చూపించారు. మాములు ఇళ్లల్లో పెద్దగా వర్కవుట్ అవ్వదు అనుకున్నారో..ఏమో? ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసునే టార్గెట్ చేశారు…Read More 2.ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమై�
ఎమ్మార్సీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఆయనను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా.. ఈ రోజు హైదరాబాద్లో ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహాదీక్ష (సకల జనుల దీక్ష)లో పాల్గొనవలసిందిగా తమ సంస్థ కార్యకర్తలకు ఆయన పిలు�