ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 13న మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ నరేష్ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్ 5వ తారీఖు డెడ్లైన్ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ స
మరో ఆర్టీసీ కార్మికుడు బలిపీఠం ఎక్కాడు. వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉద్యోగాలు రావనే మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఆవుల నరేష్ సమ్మెపై ప్రభుత్వ అనుసరిస్తునన తీరుతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు.
కొమ్రం భీం ఆసీఫాబాద్ జిల్లాలో ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రెబ్బెన మండలం ఇందిరా నగర్ సమీపంలో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు పదుల సంఖ్యలో ప్రయాణికులు. మంచిర్యాల నుండి కాగజ్ నగర్ వెళ్తున్న ఏపీ 29 జెడ్ 0216 ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్కి హఠాత్తుగా ఫిట్స్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు అటు ఇట�
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆందోళన చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ శనివారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన ఆయన హైదరాబాద్ కంచన్బాగ్ డీఆర్డీవో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్టీసీ కార్మిలకు సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం �
విధులు నిర్వహించే సమయంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తాగొచ్చి నానా హంగామా చేశాడు. తాగొచ్చా.. ఐతే ఏంటి..? నన్నెవరూ ఏమీ చేయలేరంటూ చిందులు తొక్కాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 21జడ్ 0772 నంబర్ గల బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ కృష్ణకు బ్రీత్ ఎనలైజింగ
విజయవాడలో అర్థరాత్రి అల్లరిమూకలు చెలరేగాయి. బైక్కు సైడ్ ఇవ్వలేదన్న నెపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ను చితకబాదారు దుండగులు. తెలంగాణలోని నార్కెట్పల్లి బస్సు డిపోకు చెందిన బస్సు డ్రైవర్పై దాడి చేసి 25 వేలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ హైవేపై భవానిపురం దగ్గర ఈ ఘటన జరిగింది. గొల్లపూడి సెంటర్ దగ్గరకు రాగానే బస్సు అద్దాలు పగు
హైదరాబాద్ : ఇప్పటి వరకు బైకులు, కారులు, ఇంకా కాదంటే ట్రక్కులను దొంగతనం చేసిన వార్తలే చూశాం. కానీ ఈ సారి ఓ హైటెక్ దొంగల ముఠా ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్లోని సీబీఎస్ బస్టాండ్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 23న రాత్రి 11.00 గంటలకు సీబీఎస్లో డ్రైవర్ బస్సును నిలిపి వెళ్లాడు. తెల్లవారిన �