RTC Bus Accident: ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై
RTC Bus Accident in Guntur: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్ను ఢీకొని ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం
Jangareddygudem Accident: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్ను ఢీకొని ఆర్టీసీ బస్సు
కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పెను రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్కు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మూర్చ(ఫిట్స్) రావడంతో స్టీరింగ్పైనే కుప్పకూలిపోయాడు.
Bus Accident : కామారెడ్డి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.