బెజవాడలో రౌడీయిజాన్ని తగ్గించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు పోలీసులు. దీనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విజయవాడ పోలీసులు ఏం చేశారు? ప్రశంసలు ఎందుకు?
బెంగుళూరు లోని సిటీ క్రైమ్ బ్రాంచి పోలీసులు శనివారం తెల్లవారు జామున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుపైన,.. నగరంలోని రౌడీ షీటర్ల ఇళ్ల పైన ఏకకాలంలో సోదాలు, దాడులు జరిపారు.
గుంటూరు జిల్లాలో ఒకరి హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నడిరోడ్డుపై కొందరు యువకులు వీధి రౌడీల్లా మారి రెచ్చిపోయారు. ఖమ్మం నగరంలోని ప్రధాన వీధిలో ఇద్దరు యువకులపై దాడి చేశారు. పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. ఆ రౌడీ యువకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. కానిస్టేబుల్ ఒక్కడు ఏమీ చేయలేని పరిస్థితి. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరు యువకుల్ని పైశా�
నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడిపై రౌడీషీటర్ల దాడి సంచలనం రేపింది. కోడిగుడ్డు కొనే విషయంలో మొదలైన తగాదా.. చినికిచినికి గాలివానలా మారింది. చివరికి అతి దారుణంగా బాటిళ్లతో దాడి చేసే వరకూ వెళ్లింది. పట్టణంలో కోటగల్లిలో సూపర్ మార్కెట్ నడుపుతున్న సోమినేని రాజుపై రౌడీ షీటర్లు శ్రీనివాస్, క్రాంతి దాడి చేశారు. సూపర్ మార్కెట్క�