తెలుగు వార్తలు » Rose biscuits
కర్నూలు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి కేసుపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఆ పిల్లలు బిస్కెట్ తినే చనిపోయారా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు బిస్కెట్ శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని చెబుతున్న నేపథ్యంలో రిపోర్ట్స్లో ఏమొస్తుందన్న దానిపై �
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముగ్గురు పిల్లలను బలి తీసుకున్న రోజ్ బిస్కెట్స్ తయారీ కేంద్రంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న కంపెనీలో బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్ను సేకరించారు. ఇప్పటికే బిస్కెట్ల తయారీ..