తెలుగు వార్తలు » Roja Slams Chandrababu Naidu
మాజీ ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మూర్ఖుడు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన రోజా, చంద్రబాబు ఎప్పటిలాగే తనను, తన కొడుకును గొప్పగా చెప్పుకుంటున్నారు. అమెరికాలో చదివిన లోకేష్కు వర్ధంతికి, జయంతికి మధ్య తేడా కూడా తెలియదు అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత గురించి చర్చిస్తు�