ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తన ఒపెనియన్ వెల్లడించాడు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు.
భారత క్రికెట్ టీమ్ కు స్ల్పిట్ కెప్టెన్సీ విధానం అనగా వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ విరాట్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టెస్టులు, వన్డేల్లో కోహ్లీ కెప్టెన్ గా కొనసాగిస్తూ, పొట్టి క్రికెట్ ల�
టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ.. తాజాగా తన రిటైర్మైంట్పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. తను ఇంటర్నేషనల్ క్రికెట్కు ఎప్పుడు వీడ్కోలు పలుకుతాననే విషయంపై 33 ఏళ్ల హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్తో సోషల్ మీడియాతో రోహిత్ వివిధ అంశాలపై చర్చించాడు. ఈ సందర్భంగా మా�