స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం.. స్లిప్స్తో గట్టెక్కడం.. ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలు వస్తే..
ఇండియాలో టూ వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారనుకోండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని స్కూటర్పైన...
ఒక టూవీలర్పై ఎంతమంది ప్రయాణిస్తారు..? మహా అయితే, ఇద్దరు ఈజీగా వెళ్లొచ్చు. ఇద్దరికీ మించి ప్రయాణించకూడదు అన్నది ప్రస్తుత రూల్. ఇకపోతే, పిల్లలు ఉన్నవారు తప్పని సరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలతో పాటు వెళ్తుంటారు. కానీ,
తైవాన్కి చెందిన ఓ గాలిపటాల తయారీదారుడు శాన్-హువాంగ్ ఫెంగ్ రెడీ చేసిన ఓ గాలి పటంకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిత్యం అద్భుతమైన పతంగుల్ని తయారుచేస్తూ
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో చెన్నైలో ట్రాఫిక్ రూల్స్ మార్చారు పోలీసులు. టూ వీలర్ వాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా.