గణేశ్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు.
నిరసన తెలిపేందుకుగల హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది. 2019 ఫిబ్రవరిలో లో సీఏఏ కి వ్యతిరేకంగా..
జాతీయ జేఈఈ, నీట్ పరీక్షలు కేంద్రం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ప్రమాదమంటున్నాయి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు, లేదు లేదు ఇప్పటికే అలస్యమైంది.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాల్సిందే అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస
'ఫ్యుజిటివ్ బిజినెస్ మన్' విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఈ నెల 20 న విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిలు మంజూరు కావడాన్ని సవాలు చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది..
నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఎలాగైనా.. ఉరిశిక్ష అమలును రద్దు అయ్యేలా విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని.. వేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చ�
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని సవాలు చేస్తామని, ఆ భూమిని తాము నిరాకరిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. మసీదుకు సంబంధించిన స్థలం అల్లాకు చెందినదని, షర�
రామజన్మభూమి న్యాస్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ జఫర్యాబ్ జిలానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ మాకు మాత్రం అసంతృప్తిని మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డుకు.. మసీదు నిర్మాణానికి అనువుగా వేరొక చోట ఐదెకరాల స్థలాన
విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనన్న విపక్షాల పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. టీడీపీ సహా 21 విపక్ష పార్టీల వాదనను కూడా వినేందుకు నిరాకరించింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. నియోజక వర్గంలో 5 శాతం వీవీప్యాట