తెలుగు వార్తలు » Resigned
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ దేశ అత్యున్నత శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం రాజీనామా చేశారు. 2015 నవంబరు లో ఆయన ఈ పదవిని చేపట్టారు. ఇవాళ సమావేశమైన ఐసీసీ బోర్డు..
యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం సెక్రెటరీకి లేఖ పంపారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఐఏఎస్ విధుల్లో చేరాన
ఏపీలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. పార్టీలో ఎవరు కొనసాగుతారో .. ఎవరు బయటకు వెళ్లిపోతున్నారో అర్ధంకాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. అప్పటినుంచి పార్టీ మారేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మరో సీన�
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనను నమ్మి ఆ హోదాలో నియమించిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం కావడంతో వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో కంభంపాటి రాజీనామా అనివార్యమైంది. మరోవైపు.. పలు నామినే