Amitabh Bachchan: దేశవ్యాప్తంగా ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) జరుపుకుంటోంది. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు
Republic Day Celebrwtions: దేశ రాజధాని డిల్లీ 7౩వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) ముస్తాబవ్తుతోంది. ఈ వేడుకలను కరోనా (Corona) నిబంధనల నడుమ నిర్వహించడానికి..
అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ, చాలా విషయాలలో వివక్ష కనబరుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో..
72వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహా హారతి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నెక్లెస్...
ఒంగోలులో జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో ఓ జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి..ఇలా ఓ వ్యక్తికి పాదాభివందనం చేసిన ఈ అరుదైన సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఇంతకీ ఇక్కడ సన్మానం పొందిన ఈ పెద్దాయన ఎవరో చెప్పనే లేదుకాదా?...
శం కోసం పోరాడుతూ ఎన్నో త్యాగాలను చేసిన స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సినీ హీరో , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలను కోరారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను..
ఈ రోజు 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని రంగాల వారు.. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. భారత ప్రజలు జెండాలు ఎగురువేస్తూ జాతీయ భావాన్ని..