Srinagar: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day2022) దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని..
గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున... గుంటూరు (Guntur)లో మరోసారి జిన్నా టవర్ ( Jinnah tower) వివాదం రాజుకుంది. జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Amitabh Bachchan: దేశవ్యాప్తంగా ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) జరుపుకుంటోంది. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు
జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంప్రదాయ డ్రెస్లో కనిపించారు. ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులకు నివాళులర్పించారు.
Republic Day 2022: భారత రాజ్యాంగం 26 జనవరి 1950 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26 తేదీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
ఉగాది నుండే రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాల నుండి పరిపాలన సాగనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Republic Day 2022: భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అంటే జనవరి 26, 1950న రాజ్యాంగం ఏర్పడింది.
India vs New Zealand: భారత క్రికెట్ జట్టు 2019లో రిపబ్లిక్ డే రోజున న్యూజిలాండ్ను 90 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనితోపాటు రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు.
Republic Day 2022: దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరు దేశభక్తి చిత్రాలను వీక్షిస్తూ, కవాతును చూస్తు
India vs Australia: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు 6 సంవత్సరాల క్రితం జనవరి 26న ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించింది.