కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఇప్పుడు గరిష్టంగా రూ. 200 మాత్రమే ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీలు చేయగలరు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా..
చెక్ చెల్లింపుల కోసం కొత్త రూల్స్ రానున్నాయి. వీటిని ఆర్బీఐ ఆగస్టు నుంచి అమలు చేయడానికి ప్లాన్ చేయగా, చివరిగా జనవరి 1, 2021 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ పాజిటీవ్ పే సిస్టమ్
విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా...
వివిధ బ్యాంకులు జారీ చేస్తున్న డెబిట్, క్రెడిట్ కార్డులపై కీలకమైన ఆంక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. విదేశాలలో వున్న వారు క్రెడిట్, డెబిట్ కార్డులను...
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందజేసింది. ఇకపై ఏటీఎమ్ల నుంచి నగదు విత్ డ్రా చేసేటప్పుడు రూ.2000 నోట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. క్రమేపి వాటి సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించింది. అంతేకాక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఎస్బీఐ ఏటీఎంల ను
ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెల ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత ఖాతాదారులు తమ ఖాతాల్లో ఖచ్చితంగా ప్రాంతాల వారీగా మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆయా బ్యాంకు�