టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్ల తీస్తే.. ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు. టెస్ట్ ఫార్మటులో వేగంగా 350 వికెట్లు తీసిన మురళీధరన్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది. 66 మ్యాచ్ల్లో మురళీధరన్ 350 వికెట్లు తీయగా.. అశ్విన్ 65 మ్యాచుల్లో 342 వికెట్లను తీశాడు. విండీస్తో రెండో టెస్ట్లో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే.. తొలి
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అశ్విన్కు తాజాగా మరో షాక్ తగిలింది. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడిపై ఫ్రాంచైజీ వేటు వేయనుందని సమాచారం. అశ్విన్ ప్లేస్లో వే�
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెర్సస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 52వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కోల్కతా సారధి దినేష్ కార్తీక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. .@KKRiders win the toss and elect to bowl first against the @lionsdenkxip.#KXIPvKKR pic.twitter.com/cMJWHi1zxI — IndianPremierLeague (@IPL) May 3, 2019
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్లు.. చెరో ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. In other news, the @DelhiCapitals win the toss a
పంజాబ్ పై అనూహ్య విజయం పొలార్డ్ సంచలన ఇన్నింగ్స్ రాహుల్ శతకం వృధా ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. బుధవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్… నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (100 నాటౌట్; 64 బంతుల్లో 6×4, 6×6) సెంచరీ చేయగా, క్రిస్ గేల్ (63;