తెలుగు వార్తలు » Rashtrapati Bhawan
భారత కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (CAG) గా గిరీష్ చంద్ర ముర్మును నియమించింది ప్రభుత్వం. బుధవారం వరకు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు..
17వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్తో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. Delhi: BJP MP Virendra Kumar takes oath as the Protem Speaker of the 17th Lok Sabha, at Rashtrapati Bhawan. pic.twitter.com/74wzfKf9uw — ANI (@ANI) June 17, 2019
న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు. �