తెలుగు వార్తలు » Rash Driving
శంషాబాద్ సమీపంలో అర్థరాత్రి ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ ఉండగా పోలీసులు రావడంతో.. భయపడిన కారు డ్రైవర్ హడావుడిగా కారును స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో యాదయ్య అనే ప్రయాణికుడి చొక్కా కారు డోర్లో ఇరుక్కుపోయింది. అది గమనించని డ్రైవర్ ఓవర్ స్పీడ్తో వెళిపోయాడు. దీంతో యాదయ్య
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దిమ్మతిరిగిపోయేలా చలాన్లు రాస్తూ ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం వార్తలకెక్కుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీ�
దేశ రాజధాని ఢిల్లీలో నూతన మోటార్ వెహికల్ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలిరోజు ఏకంగా 4వేల చలాన్లు రాసి రికార్డు సృష్టించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల బెండు తీశారు పోలీసులు. కొంచెం అనుమానం వచ్చిన కొత్త చలాన�
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో తాగిన మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో.. నియంత్రణ కోల్పోవడంతో.. కారు అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది దాకా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత�
ఇబ్రహీపట్నంలో మద్యం మత్తులో కొందరు యువకులు వీరం గం సృష్టించారు. మత్తులో కారును స్పీడ్ గా డ్రైవ్ చేసి ఇద్దరిని గాయాపరిచారు. కూకట్ పల్లికి చెందిన సాయి, వినీత్లు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి కల్లు తాగేందుకు కారులో వెళ్లినట్లు సమాచారం. అతిగా మద్యం సేవించి మత్తులో కారును నడుపుతూ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఇద్ద�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్లో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్పై వ్యక్తి ఉండగా… రెండు కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేశాడు. ఘజియాబాద్కు చెందిన ఓ యువకుడు తన కారుతో మరో క్యాబ్ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిలబడి ఆపే ప్రయత్నం చ�