తెలుగు వార్తలు » Ranga Reddy
కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. వైరస్ను కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. భారత్ లో...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్కి కూడా కొవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో కరోనా కేసు నవెూదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజ�
ఓ వైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. తెలంగాణలో ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చటాన్పల్లి బైపాస్ వద్ద వేగంగా వస్తున్న టాటా ఏసీ వాహనం ఆగి ఉన్న లారీని ఢి కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. టాటా ఏసీ వెహికిల్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అద
నార్సింగి రోడ్డు యాక్సిడెంట్ కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్తరుణ్ మద్యం తాగి మత్తులో అతివేగంతో కారు నడిపి నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్పై జరిగిన ఈ ర్యాష్ డ్రైవింగ్లో కారు రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్ను ఢీకొట్టి పక్కకి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంతో.. వోల్వ్స్ కారును వదిలి రాజ్ తరుణ్ పారిపోయినట్టు తెలిసింది. సీసీ
అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యింది హీరో తరుణ్ అని అందరూ అనుకున్నా.. ఆయన కాదని.. క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. యాక్సిడెంట్ అయ్యింది ఎవరికి..? అని ఆరాతీసే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి ఇంత డ్రామా నడుమ అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యింది ఎవరో.. పోలీసులు తేల్చేశారు. హీరో రాజ్తరుణ్ కారే ప్రమాదానికి గురైందని.. యాక్సిడెంట్లో
శ్రీశైలం రహదారి రక్తసిక్తమైంది. ఇన్నోవా వాహనం లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిన విధానం చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది వరంగల్ నగరం మట్ట�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు, లారీ దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ఏషియన్ పెయింట్ డబ్బాల లోడుతో వెళ్తున్న లారీని అతి వేగంగా వెనకనుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. కంటైనర్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన మల్లేశ్(19), శిల్ప(17) ప్రేమించుకున్నారు. అయితే.. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో విడిపోయి బతకడం కంటే కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమజంట.. ఊరి బయట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ రోజు పొలంలో ఉదయం నిర్జీవంగా పడివున్