న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దగ్గుబాటి యంగ్ హీరో రానా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా విరాట పర్వం సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ టాల్ హీరో. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు.
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 17న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించగా..
సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకుని వెన్నెల పాత్రలో ఈ చిత్రాన్ని నడిపించారు. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా, వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలకపాత్రలలో నటించారు.
డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి రానా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్తో దూసుకుపోతుంది.
1990లో జరిగిన యదార్థ సంఘటనను ప్రేమను జోడించి మహా ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఎన్నో అంచానాల మధ్య జూన్ 17న విడుదలైన ఈ మూవీకి
మహాభారతంలో విరాటపర్వానికి అత్యంత గొప్ప ప్రాముఖ్యం ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని అంశాలకు, ఆ విరాటపర్వంతో ముడిపెడుతూ టైటిల్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు డైరక్టర్ వేణు ఊడుగుల.
పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయని విజయశాంతి ట్వీట్ చేశారు. పవిత్ర గోవుల హత్యలను ఖండించడాన్ని కాశ్మీరీ మారణహోమంతో పోల్చవద్దని విజయశాంతి అన్నారు. ఒక్క సారి ఆలోచిస్తే రెండూ సంఘటనలు ఒకేలా ఉండవని అర్థమవుతోందని అన్నారు.