అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నది. 20 రోజులపాటు వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి...
ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గాను ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఈ ట్రస్టు ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. దీనిని ‘శ్రీరామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ అని వ్యవహరిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. గుడి నిర్మాణం, తదితర అంశాలపై ఈ ట్రస్ట
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముహూర్తం ఎప్పుడు ? వచ్ఛే ఏడాది ఏప్రిల్ 2 న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కావచ్చునని అంటున్నారు. గుడి నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఏప్రిల్ 2 న శిలాన్యాస్ జరుగుతుందా లేక శంకు స్థాపన చేస్తారా