తెలుగు వార్తలు » ram temple
ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు
ప్రతి హిందువు కల అయోధ్యలోని రామమందిర నిర్మాణం.. ఊరువాడా రాముడి గుడి ఉన్నా ఆయన జన్మించిన అయోధ్యలో మాత్రం అయన గుడి కరువైంది. ఎన్నో సంవత్సరాల భారతీయుల కల త్వరలో నెరవేరబోతోంది. తాజాగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు జనవరి 15 నుంచి స్వీకరించనున్నట్లు విశ్వ హిందు పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు.
దేశంలో అశాంతిని సృష్టించేందుకు విపక్షాలు రైతులను వినియోగించుకుంటున్నాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు . అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని..
అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆరంభమైందని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గురువారం సమావేశమైన ఈ ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేస్తూ..
అయోధ్యలో రామాలయాన్ని కేవలం రాళ్లతోనే నిర్మిస్తామని, అప్పుడీ ఆలయం వెయ్యి ఏళ్లయినా చెక్కు చెదరదని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిర్మాణ ప్రక్రియలో చెన్నైలోని ఐఐటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ నిమగ్నమై ఉన్నాయని....
రామజన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర...
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి...
అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు 2,100 కిలోల బరువుండే భారీ గంటను ఉత్తరప్రదేశ్లోని జలేసర్లో తయారు చేస్తున్నారు.
అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం....