Yoga Day: 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్..
ఎన్డీయే, యుపీఏ అభ్యర్థులు మాత్రమే వుంటారా లేక రెండు కూటములకు సమాన దూరం పాటించే పార్టీల తరపున మూడో అభ్యర్థి బరిలోకి వస్తారా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి రాజకీయ విశ్లేషకులు...
అరెస్టు సమయంలో నిందితుల భౌతిక, శారీరక, జీవ సంబంధిత నమూనాలను సేకరించేందుకు పోలీసులకు అధికారం లభిస్తుంది. ఈ చట్టం ఖైదీల గుర్తింపు చట్టం, 1920 స్థానంలో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన తర్వాత తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తుర్క్మెనిస్థాన్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం తుర్క్మెన్ అధ్యక్షుడు సెర్దార్ బెర్డిముహమెడోవ్తో సమావేశమయ్యారు.
Indian Naval Fleet 2022: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తున్నారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది.
Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) గురువారంతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు
రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ముచ్చింతల్కు చేరుకుంటారు. ప్రత్యేక ఫ్లైట్లో ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.
President Kovind at Ramanuja statue Live Updates: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు.