రామ మందిర నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముస్లిం మహిళ సైతం ఆయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. కులమతాలకు అతీతంగా విజయవాడలో..
ప్రతి హిందువుని అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ విరాళాల సేకరణ..