రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం ప్రజల అభిమతం కాదని, ఇది కేవలం 'పొలిటికల్ గేమ్' అని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పేరిట గల క్రికెట్ స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరిట మార్చారని,
ప్రధాని నరేంద్ర మోడి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు.
భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న బరిలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి నామినేట్ అయింది. ఈమేరకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఐఏసీఎఫ్) ప్రకటించింది.
క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారం ఖేల్రత్న అవార్డు, అలాగే అర్జున అవార్డులకు హాకీ ఇండియా పలువురి క్రీడాకారుల పేర్లను ప్రకటించింది. హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ను ఖేల్ రత్న పేరుకు నామినేట్ చేసింది.
'అర్జున అవార్డు'కు ఎంపికవ్వడంపై టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలం అర్జున అవార్డు అని అభివర్ణించారు. ఈ అవార్డు పట్ల తనకంటే...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ రేసులో క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పారా ఒలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేవ్ పోగట్లు..
‘ఖేల్ రత్న’ అవార్డు కోసం టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెట్టుకున్న నామినేషన్ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్ నామినేషన్ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్ తీవ్ర ఆవ�
భువనేశ్వర్: అర్జున అవార్డుకు ద్యుతీచంద్, ఖేల్రత్న అవార్డుకు హర్భజన్సింగ్కు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నామినేషన్లను కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్టు సమాచారం. తుది గడువు దరఖాస్తు చేయకపోవడంతో వాటిని వెనక్కి పంపారని అధికారులు తెలిపారు. స్ప్రింటర్ ద్యుతీచంద్ విషయంలో డెడ్�