India Omicron: మళ్ళీ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తాత్కాలిక ఆసుపత్రులను ప్రారంభించాలని, హోమ్ ఐసోలేషన్లో..
ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. తాజాగా కొత్త రూపం మార్చుకుని భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్గా చెబుతున్న సైంటిస్టులు.. బ్రిటన్లో ముందుగా ఈ వైరస్ను గుర్తించారు.
దేశం ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అయితే కరోనా వ్యాప్తి అరికట్టేలా భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తే...
దేశంలో 70 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల..
కిరాణా షాపులు నిర్వహించే వారు, కూరగాయలు అమ్మేవారు, వీధి వ్యాపారుల నుంచి ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.