రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176