దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా నేరాలు చేసే వారిలో మార్పు రావడం లేదు. అయితే ఇలాంటి సమయాల్లో బాధితులకు అండగా ఉండాల్సిన నాయకులే...
రాజస్థాన్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలపై వరాలజల్లు కురిపించింది. రాష్ట్రంలో ఇంటింటికి 5లక్షల రూపాయల చొప్పున ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. సీఎం అశోక్ గెహ్లాట్ గత కొద్ది రోజులుగా పూర్తి బలం ఉందని ప్రకటించిన క్రమంలో.. ఆయనకు బీఎస్పీ చీఫ్ మాయావతి బిగ్ షాక్ ఇచ్చారు. ఒకవేళ విశ్వాస..
లోక్సభ సమావేశాలు ప్రారంభం కావడంతో 17వ లోక్ సభకు స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న వార్తలకు బీజేపీ తెరదించింది. లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లాను ఎంపిక చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ, ఇతర ప్రతిపక్ష పార్టీలూ సపోర్ట్ చేశాయి. నామినేషన్ దాఖలుకు వేరే అభ్య