తెలుగు వార్తలు » Rajasingh
అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీస్తుంది. రామమందిర నిర్మాణం కోసం విరాళాల కోసం
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రులను వివరణ కోరారు. తనకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరి ద్వారా ముప్పు పొంచి..
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టుపై దేశవ్యాప్తంగా ఆందోళనపర్వం రగులుకున్న పది రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు నిద్ర లేచారు. పౌరసత్వ సవరణ చట్టంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తొలుత బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ వేదికగా సీఏఏపై సభ నిర్వహించాలని తలపెట్టగా తెలంగా�
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. డిసెంబర్ 28న ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటామని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతలు, ప్రజా రవాణా సమస్యలను సాకుగా చూపిన నగర పోలీసులు రెండు పార్టీల అభ్యర్థనలను తిరస్కరించారు. ఇది కాస్తా రాజకీయ రగడకు తెరల�
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత టెన్నీస్ క్రీడాకారిణి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై విమర్శులు ఎక్కువయ్యాయి. పాకిస్థాన్కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ప్రతిసారీ ఈ వి�