ఓ గుట్ట వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నాప్పటికి అది రహస్యంగానే ఉంది. అయితే, ఆ గుట్ట పైకి వెళ్లిన వారు రంగు మారుతారనేది ప్రచారం..ఇది వినడానికి వింతగా అనిపించినా అది మాత్రం నిజం...
Woman protest against Rudrangi Tahsildar : తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది.
చేనేతకు మంచి రోజులు రాబోతున్నాయని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేతకు ఢోకా లేకుండా, కార్మికులకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి లోని టెక్సటైల్స్ పార్క్లో పలు అభివృద్ది పనులను మంత్రి కేటీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు అతడు ఓ సెల్ఫీ వీడియో...