భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)కి చెందిన రాజమండ్రి యూనిట్లో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్సీ15' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
రైలు దిగి కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతే.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతనిని అడ్డగించారు. బ్యాగ్ లాక్కొని కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి...
Rajahmundry: ఉత్పత్తిలోనే కాదు.. ఉచిత మొక్కల పంపిణీలోను సరిలేరు తమకెవ్వరు అంటుంది పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం. దేశంలోనే ప్రముఖ నర్సరీగా పేరొందిన పల్ల వెంకన్న నర్సరీ
Mother Killed 2 children: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలనూ ఉరివేసి చంపింది. ఈ దారుణ సంఘటన