శరవణ భవన్ ఉద్యోగిని భర్త హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష పడ్డ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమించడంతో గురువారం గుండెపోటుతో మరణించారు. ప్రిన్స్ శాంతకుమార్ అన
చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో రాజగోపాల్ విచారణ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన జులై 8వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం స్టాన్లీ ఆసుపత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిం�
చెన్నైకి చెందిన శరవణ భవన్ రెస్టారెంట్ అధినేత రాజగోపాల్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. రాజగోపాల్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగి భార్యని పెళ్లి చేసుకోవడానికి సదరు ఉద్యోగిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మరో అయిదుగుర
లెక్కల ప్రశ్నకు ఏడోతరగతి విద్యార్థి రాసిన సమాధానం అందరి హృదయాలను దోచుకుంటోంది. లెక్క చేస్తూనే చివర్లో ఆ విద్యార్థి రాసిన సమాధానం పేపర్ దిద్దుతున్న టీచర్ మనసును గట్టిగా తాకింది. దీంతో ఆమె తనకు తెలిసి వారికి ఆ ఆన్సర్ షీట్ను ఫొటో తీసి షేర్ చేయగా.. రాజగోపాల్ అనే నెటిజన్ దాన్ని ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. It is a Maths question. But look
విజయవాడ: మంగళవారం లగడపాటి రాజగోపాల్, కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. గుంటూరు చుట్టగుంటలోని ఓ హోండా షోరూంలో వీరిద్దరూ చాలా సమయంపాటు చర్చలు జరిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయగల సమర్ధుడని రాజగోపాల్కు పేరుండటంతో ఆయనతో స్పీకర్ కోడెల శ�