MLA Raja Singh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని, ఆలయ మర్యాదను కాపాడటంతో
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విదించింది. బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదాస్పద వాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో రాజాసింగ్పై కేసు నమోదైంది.