తెలుగు వార్తలు » Rains In Telangana » Page 3
ఈ ఏడాది అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నేడో.. రేపో.. తెలంగాణాలో ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఖానాపూర్ అడవుల్లో ఆరుద్ర పురుగులు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రకృతి నేస్తాలు ఏటా వర్షా కాలం ఆరంభంలో
ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరోవైపు ఊహించినట్లే నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ అంతటా వర్షాలు కురుస్తున్నాయి.
ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ భారత తీరం వైపున కదులుతూ రాగాల 24 గంటల్లో పెను తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురవవచ్�
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఈ తుఫాన్కు ‘క్యార్రా’ అని అధికారులు నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల �
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ఆగష్టు నుంచి అన్ని ప్రాంతాల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, కుంటలు అన్ని నిండిపోయాయి. ఈ వర్షాలకు ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రురల్, భద్రాద్రి, భూ�
మరోసారి కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు నీటితో నిండిపోవడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువున ఉన్న కృష్ణా నది నీటిమట్టం పెరుగుతోంది. పశ్చిమ కనుమల్లో కూడా సోమ�
అనుకున్న సమయానికంటే ముందే నైరుతి పవనాలు కేరళలో ప్రవేశించాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మరో 2,3 రోజుల్లో ఈ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. కాగా నేడు తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇన్ని రోజులు భానుడి భగభగలకు అల్లాడిపోయ�
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణమధ్య మహారాష్ట్ర నుంచి కామెరూన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో వర్షాలు పడొచ్చ�