2020 ఆగష్టు 15. ఈ తేదీ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారత దేశానికి ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెట్ టీమ్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని, ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా ఇద్దరూ క్రికెట్కు గుడ్ బై చెప్పారు.
సెప్టెంబరు 19 నుంచి స్టార్ట్ కానున్న ఐపీఎల్ కోసం ఎంతో ఇంట్రస్ట్తో ఎదురుచూస్తున్నాడు భారత ఆల్రౌండర్ సురేశ్ రైనా. టోర్నీ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ రాకముందు నుంచే ఘజియాబాద్లో సాధన స్టార్ట్ చేశాడు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా.. ధోని గురించి కొన్ని అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే బాగా రెడీ అయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
మొహాలి: పంజాబ్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ ఫా డు ప్లెసిస్(96; 55 బంతుల్లో 10×4, 4×6) సెంచరీ జస్ట్ మిస్ అవ్వగా… వన్డౌన్ బ్యాట్స్మన్ సురేశ్రైనా(53; 38 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆదిలోనే షేన్వాట్సన్(7) ఔటవ్వడంతో వ
హైదరాబాద్: రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో కోల్కతాపై గెలిచి చెన్నై అద్భుత ఫామ్లో ఉండగా మరోవైపు సన్రైజర్స్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి