కొన్నిసార్లు ఈ దుకాణదారులు మోసం చేసి.. అధికారులకు చిక్కుతారు. తాజాగా కాన్పూర్ నుంచి ఇలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ విషయం తెలిస్తే.. రైల్వే స్టేషన్ లో మరే ఇతర దుకాణదారుడు మోసం చేయడానికి ప్రయత్నించడు.
Agnipath Scheme Protest: రోజంతా ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నార్మల్ పరిస్థితికి చేరుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో స్టేషన్
వారంతా స్నేహితులు. ఐస్క్రీమ్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఐస్క్రీమ్ అమ్ముకుంటూ బతుకు బండి లాగుతున్నారు. ఇంతలో విధి వక్రీకరించింది. ఓ మిత్రుడు
South Central Railway: రైల్వే భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో కీలక అడుగు వేసింది. రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా..
పట్టపగలు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో పదో నంబర్ ప్లాట్ఫాంపై ఈ ఘటన ఐదు రోజుల క్రితo చోటుచేసుకుంది.
విజయపథంలో దూసుకుపోవడమే లక్ష్యంగా టీఎస్ ఆర్టీసీ కొత్త కొత్త స్కీములతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి
కష్టపడి కట్టుకున్న ఇల్లు, కన్న కలలు కళ్లెదుటే ధ్వంసమైపోతుంటే ఏ గుండె తట్టుకోగలదు చెప్పండి. ఉక్రెయిన్లో ఇలాంటి హృదయవిదారక ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.